తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదా పూర్వకంగా కలిశారు.ఆనంతరం మంత్రి కొండా…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది.…
హైదరాబాద్ నగర పరిధి మెహదీపట్నంలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక జ్యోతినగర్ ప్రాంతంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని…
తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్కు శుభాకాంక్షలు తెలిపారు.…
పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో రామ్రెడ్డినగర్లో చోటు చేసుకుంది. జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రం…
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్…
పద్మశ్రీ వనజీవి రామయ్య చెట్లతోనే యావత్ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు.…
ఏసీబీ డీజీగా ఆనంద్ ఎస్ఐబీ డీఐజీగా సుమతి డీజీపీగా రవిగుప్తాకు పూర్తి బాధ్యత రోడ్సేఫ్టీ అథారిటీ చైర్మన్గాఅంజనీకుమార్ జైళ్లశాఖ డీజీగా సౌమ్యమిశ్రా 20 మంది ఐపీఎస్ల బదిలీ…
పాత టైర్ల సుంచి నూనె తీసే పరిశ్రమ యజమానులు పర్యావరణ సంబంధమైన కట్టు బాట్లు విధిగా పాటించాలి. ఈ పరిశ్రమలు కాలుష్య కారకులైతే వారి మీద గట్టి…
తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్…









