ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం : డీజీపీ అంజనీకుమార్‌

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి (Revanth reddy) చెప్పారని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. నేడు రేవంత్‌ రెడ్డిని కలిసిన అనంతరం…

Continue Reading →

గవర్నర్‌కు సీఎం రాజీనామా లేఖ

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్టు సమాచారం. తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తున్నది. ముందుగా తన స్వంత వాహనంలో  రాజ్‌భ‌వ‌న్‌కు…

Continue Reading →

జీహెచ్ఎంసీలో ఖాతా తెర‌వ‌ని కాంగ్రెస్.. 24కి 17 స్థానాల్లో బీఆర్ఎస్సే గెలుపు

 గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఓట‌ర్లు భార‌త రాష్ట్ర స‌మితికే ప‌ట్టం క‌ట్టారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 24 అసెంబ్లీ స్థానాల‌కు గానూ 17 స్థానాల్లో బీఆర్ఎస్…

Continue Reading →

ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఇక ప్ర‌జా భ‌వ‌న్‌.. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి

 ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఇక బీఆర్ అంబేద్క‌ర్ ప్ర‌జా భ‌వ‌న్‌గా ఉంటుంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం…

Continue Reading →

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు: హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పను గౌరవిస్తున్నామని చెప్పారు. రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చిన ప్రజలు…

Continue Reading →

కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యత

డిసెంబర్ 2… ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం భౌతిక వ్యవస్థలు లేదా జీవ క్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలను పర్యా…

Continue Reading →

గాలి కాలుష్యానికి భారత్ లో ఏటా 21 లక్షల మంది బలి

గాలి కాలుష్యం వల్ల భారత్ లో ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఖనిజ ఇంధనాలకు బదులుగా పరిశుద్ధమైన, పునరుద్ధరణీయ ఇంధనాలను వాడితే ఈ ముప్పును తప్పించవచ్చునని…

Continue Reading →

తెలంగాణలో మొదలైన ఓట్ల పండగ..! పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్‌…

Continue Reading →

తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్థి సోదరుని ఫ్యాక్టరీపై ఐటీ దాడులు..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్‌బీఎల్‌ (RBL) ఫ్యాక్టరీలో…

Continue Reading →

ఏసీబీ వలలో జనగామ మున్సిపాల్ కమిషనర్ రజిత

మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కోసం రూ.60 వేలు లంచం డిమాండ్ రూ.40 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాడెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జనగామ మున్సిపల్ కమిషనర్…

Continue Reading →