తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది విషెస్ చెప్పారు. శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో…
జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన కోపల్లె ఫార్మా కంపెనీ యాజమాన్యానికి పొల్యూషన్కంట్రోల్ బోర్డు అధికారులు శుక్రవారం నోటీసులు జారీ…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో…
సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex)లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ (Ministry of defence). ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్…
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు…
పెద్దల నిర్వాకంతో అమాయకపు పేదలు బలి..! క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే ఎన్ఓసీలు ఇస్తున్న పలు శాఖల అధికారులు బ్లాస్టింగ్ లతో ఇండ్లు, పొలాలు, మూగ జీవులు…
ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఈఈగా పని చేస్తున్న సిరాజ్…
తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణీ,…
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీలో కొత్తకోణం భయటకు వచ్చింది. TSPSC సెక్రటరీ పీఏ ప్రవీణ్ ని కీలకనిందితుడిగా పోలీసులు గుర్తించారు. లీకైన…









