ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే.. దేశ‌ప‌తి శ్రీనివాస్‌కు అవ‌కాశం

బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థులుగా దేశ‌ప‌తి శ్రీనివాస్, కుర్మ‌య్య‌గారి న‌వీన్ కుమార్,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ప్రపంచ మహిళా దినోత్సవ సంబురాలు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో సోమవారం ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు…

Continue Reading →

ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి

ఫ్యాక్టరీ ఎదుట వంటావార్పు నిర్వహించిన నిర్వాసితులు నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలని వివిధ గ్రామాలకు చెందిన…

Continue Reading →

కాలుష్య పరిశ్రమను మూసివేయాలి

ఈ కాలుష్య పరిశ్రమ మాకొద్దు అంటూ టైర్ల పరిశ్రమ ముందు పలువురు రైతులు ధర్నా చేపట్టిన సంఘటన మేదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధి కామారం శివారులో…

Continue Reading →

అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు

ఫ్యాక్టరీల్లో నో సేఫ్టీ సేఫ్టీ ప్రికాషన్స్​ తీసుకోని ఫ్యాక్టరీ మేనేజ్‌‌మెంట్లు ఇండస్ట్రీయల్​ ఏరియాలో  కనిపించని ఫైర్ స్టేషన్స్  ఫ్యాక్టరీలు ​ఒకచోట.. ఆఫీసర్లు మరోచోట కనిపించని తనిఖీలు.. ఫైర్…

Continue Reading →

విద్యార్థి సాత్విక్ మృతిపై శ్రీచైతన్య కాలేజీ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. సాత్విక్ ఆత్మహత్య పట్ల కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం…

Continue Reading →

“ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పోస్టర్ ఆవిష్కరణ

పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే.. ప్రకృతి పరవశించిపోతుందన్నారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భుతమని.. అంతే…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

అవినీతి అధికారులపై ఏసీబీ అధికారుల దాడుల ( ACB Raids) పరంపర కొనసాగుతుంది. వారం వ్యవధిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. తాజాగా జనగామ జిల్లా…

Continue Reading →

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలి

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు తక్షణమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామ నాగేశ్వర్‌రావు…

Continue Reading →

జీడిమెట్లలోని అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో ఘోరం.. ఇద్దరు యువకుల మృతి

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ ల్యాబ్ లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ…

Continue Reading →