బొగ్గు బట్టీల పర్మిట్ల పేరిట దందా వ్యాపారుల నుంచి లక్షల్లో ముడుపులు అక్రమంగా కలప తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఓ ఉన్నతాధికారిపై పెద్దఎత్తున ఆరోపణలు నార్కట్పల్లిలో…
తన జీవితంలో పెట్లబుర్జు హాస్పిటల్కు ప్రత్యేక స్థానం ఉందని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తాను పుట్టిన పెట్లబుర్జు దవాఖాన అభివృద్ధికి గతంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి…
మరో ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు(ACB Raids) రెడ్ హ్యండెడ్గా చిక్కాడు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన ట్రాన్స్కో ఏఈ (Transco AE) అనిల్ మంగళవారం…
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియా (Manish Sisodia) మంగళవారం రాజీనామా చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను ఆదివారం అరెస్టు చేసిన విషయం…
కొవిడ్ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది…
జాతీయ మహిళ కమిషన్ మెంబర్గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం…
చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలోని హరితహారం చెట్లను మునిసిపల్ అధికారులు తొలగించి, తగులబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తున్న హరిత హారం…
కూకట్ పల్లిలో నాలుగు స్క్రాప్ దుకాణాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో పాటు పక్కనే ఉన్న మరో 2 ప్లాస్టిక్ బాటిల్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే షెడ్లకు కూడా మంటలు…
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శక్కర్ భవన్ లో భారీ వృక్షాలను నరికివేశారు. అటవీశాఖ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద చెట్లను శక్కర్ భవన్ అధికారులు నరికి…
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఖాళీ అయ్యింది. ఒకే రోజు ఐదుగురు కమిషనర్లు పదవీ విరమణ చేయడంతో ఆ కమిషన్లో సిబ్బంది మాత్రమే మిగిలారు. 2017లో…









