లిథియం పరిశ్రమతో నష్టం లేదు దేశంలోనే మొదటగా ఇక్కడే.. ఇండస్ట్రీ ఏర్పాటుతో తరతరాలు బాగుపడతాయి ఈ పరిశ్రమతో ఎలాంటి కాలుష్యం లేదు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దివిటిపల్లి…
హైదరాబాద్లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్ మినరల్ వర్క్స్ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం వ్యాపించడంతో…
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Justice Syed Abdul Nazeer) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అబ్దుల్ నజీర్తో హైకోర్టు ప్రధాన…
ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ జారీ అటవీ అధికారులు, సిబ్బందిని అభినందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆకుపచ్చని తెలంగాణకు విశేష కృషి చేస్తున్న అటవీ శాఖకు అరుదైన…
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామ వీఆర్వోగా పనిచేసిన ఇందుర్తి రాంచంద్రారావుపై 2011లో లంచం తీసుకున్న కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు లంచం తీసుకున్నాట్లు…
హైదరాబాద్ అంబర్ పేటలో ఇటీవల కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన కోర్టు.. నాలుగేళ్ల బాలుడిని…
హైదరాబాద్ త్వరలోనే అంతర్జాతీయ ఫార్మా హబ్గా మారనుంది. ప్రముఖ గ్లాండ్ ఫార్మా జినోమ్ వ్యాలీలో రూ.400 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు…
అనారోగ్యంతో కన్నుమూసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు.…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వివిధ పదువుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని కేసీఆర్ కొనియాడారు. 5…
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో మృత్యువుతో…









