సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఈ నెల 16 నుంచి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్…
మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద అఖిలపక్షనాయకుల రాస్తారోకో ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన అఖిలపక్షనాయకులు వ్యవసాయానికి మూల కేంద్రంగా నిలిచే పల్లెల్లో ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయకుండా…
బాలానగర్ మండలం గుండేడు గ్రామ పంచాయతీ పరిధిలోని మహావీర్ ఐరన్ పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యం నుండి గ్రామం చుట్టూ వుండే పంటలకు నష్టం జరుగుతుంది మరియు…
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి (Chairman of the State Forestry Department Vanteru Pratap Reddy) వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి…
యాచారం మండలంలోని కొత్తపల్లి – తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని సోమవారం తహసీల్దార్ సుచరిత, ఆర్ఐ వెన్నెలతో కలిసి సందర్శించారు. ఆమె కంపెనీలోకి వెళ్లగానే…
సీఎం కేసీఆర్ కొండగట్టు టూర్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రేపు(మంగళవారం) కేసీఆర్ కొండగట్టులో పర్యటించాల్సి ఉంది. అయితే మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు.…
వెబ్ సైట్, మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదారాబాద్ కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్…
హరితహారం ప్రపంచానికే ఆదర్శం హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో…
యాచారం మండలం కొత్తపల్లి సమీపంలో కిసాన్ ఆగ్రోఫీడ్ పేరిట ఉన్న బొక్కల కంపెనీని మూయించాలని శుక్రవారం శాసనసభలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం…









