నిజాయితీ అధికారికి బదిలీ బహుమానం

వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి హైదరాబాద్‌కు బదిలీ నిజాయితీ అధికారిగా జిల్లాలో గుర్తింపు జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే బదిలీ…

Continue Reading →

ఫార్మా కంపెనీ ఏర్పాటును అడ్డుకుందాం : సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యం

మునుగోడు మండలంలోని కృష్టాపురంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకుంటామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన రౌండ్‌టేబుల్‌…

Continue Reading →

జిప్సం కర్మాగారం మూసివేయాలి

మానవ హక్కుల కమిషన్‌కు గ్రామ సర్పంచ్‌ జగదీశ్వర్‌ ఫిర్యాదు తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్కేమ్‌ జిప్సం కర్మాగారంతో పాటు మరో కర్మాగారాన్ని వెంటనే మూసి…

Continue Reading →

కాకినాడలో అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ…

Continue Reading →

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి.…

Continue Reading →

తెలంగాణలో 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా

తెలంగాణ నుంచి 10 మంది అధికారలకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్‌ హోదా పొందిన వారిలో జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా…

Continue Reading →

బొక్కల కంపెనీని తక్షణమే మూసివేయాలి

కొత్తపల్లి-తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ ఎండీ హబీబొద్దీన్‌ ఆధ్వర్యంలో బొక్కల కంపెనీ ఎదుట గురువారం…

Continue Reading →

కేంద్ర బడ్జెట్‌ ముఖ్యాంశాలివే (2023-24)..

వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2023-24) కి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం చదివి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →