వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి హైదరాబాద్కు బదిలీ నిజాయితీ అధికారిగా జిల్లాలో గుర్తింపు జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే బదిలీ…
మునుగోడు మండలంలోని కృష్టాపురంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకుంటామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. మునుగోడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం జరిగిన రౌండ్టేబుల్…
మానవ హక్కుల కమిషన్కు గ్రామ సర్పంచ్ జగదీశ్వర్ ఫిర్యాదు తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ శివారులోని ఇండస్కేమ్ జిప్సం కర్మాగారంతో పాటు మరో కర్మాగారాన్ని వెంటనే మూసి…
కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ…
కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి.…
తెలంగాణ నుంచి 10 మంది అధికారలకు ఐఏఎస్ హోదా లభించింది. ఐఏఎస్ హోదా పొందిన వారిలో జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా…
కొత్తపల్లి-తక్కళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న బొక్కల కంపెనీని తక్షణమే మూసివేయాలని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎండీ హబీబొద్దీన్ ఆధ్వర్యంలో బొక్కల కంపెనీ ఎదుట గురువారం…
వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2023-24) కి సంబంధించిన బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చదివి…
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.…









