కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆ జాబితాలో చేరారు.…
ఏసీబీ అధికారులకు స్టేషన్ ఘనపూర్ ఎం.పి.డి.ఓ కుమారస్వామి పట్టుబడ్డాడు. లక్ష 40 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏబీసీ అధికారులకు చిక్కారు. ఐనవోలు గ్రామ కార్యదర్శి వద్ద…
ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన.…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్టళ్లు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్పై ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి కేటిఆర్ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు…
ఈనెల 7వ తేదీన నేతన్న బీమా పథకం (Insurance Scheme) ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో…
ఇందిరమ్మ ఇచ్చిన భూములు గుంజుకున్నారు. మా పొలాలు మాకు ఇప్పించండి.. మైనింగ్ పక్కనే 530 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో…
వన్యప్రాణుల సంరక్షణ, వాటి డేటాను భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరణ్యభవన్లో…
లక్దారం గ్రామంలో దుమ్ముధూళితో వ్యవసాయం మానుకున్నామని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గురువారం పటాన్ చెరు మండలం లక్షారంలో ఉయ్యాల నారాయణ రఫ్ స్టోన్ సంస్థ, సాయి…
• మైనింగ్ ఏర్పాటు వద్దంటూ అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు ముద్విన్ గ్రామస్తుల విన్నపం మైనింగ్ లీజ్ పేరుతో క్రషర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి…
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య…









