అడవికి నష్టం లేకుండా అభివృద్ధి పనులు : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు (రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) సమావేశం అరణ్య…

Continue Reading →

మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి : స్థానిక రైతుల డిమాండ్

వివాదాస్పదమౌతున్న నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణ నిన్న ఒక్కరోజే 17 క్రషర్ లపై ప్రజాభిప్రాయ సేకరణ పిసిబి అధికారుల మెడకు బిగుస్తున్న ఉచ్చు ఎన్.జి.టి.లో క్రషర్లపై కేసు ఉండగా…

Continue Reading →

భారీ వర్షాలు, వరదలపై ప్రజలకు సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్‌ శనివారం అత్యవసర సమీక్ష…

Continue Reading →

జీడిమెట్ల పారిశ్రామిక‌వాడలో భారీ అగ్నిప్ర‌మాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వ‌శిష్ట లైఫ్ సైన్సెస్ కెమిక‌ల్ కంపెనీలో రియాక్ట‌ర్ పేలిపోయింది. దీంతో కెమిక‌ల్ కంపెనీలోని రేకులు ఎగిరిపోయాయి. మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అగ్నిమాప‌క…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 13 మండ‌లాలు ఏర్పాటు..

తెలంగాణ‌లో కొత్త‌గా 13 మండ‌లాలు ఏర్పాటు అయ్యాయి. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌, స్థానిక ప్ర‌జా అవ‌స‌రాల‌ను ప‌రిశీలించి, పరిపాల‌నా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా మ‌రికొన్ని మండ‌లాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం…

Continue Reading →

రెండోదశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలి : ఏపీ సీఎం జగన్‌

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కింద చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల రెండో విడత పనులను వేగవంతం చేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇవాళ విద్యాశాఖపై…

Continue Reading →

వినాయక విగ్రహాల తయారీపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు (High Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (plaster of paris) విగ్రహాల తయారీపై నిషేధం…

Continue Reading →

భద్రాచలం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సస్పెన్షన్‌

భద్రాచలం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రాజ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాను ఉద్యోగం చేసే భద్రాచలం…

Continue Reading →

అటవీ శాఖలో దొంగలు తయారయ్యారు: సీఎం కేసీఆర్‌ ఫైర్‌

ఏటూరునాగారం సమీక్ష సందర్భంగా అటవీ శాఖ అధికారులపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అని ములుగు…

Continue Reading →

రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు పంచారు: యశ్వంత్‌ సిన్హా

రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం…

Continue Reading →