వర్షాకాలంలో చెరువులు, కుంటల్లోకి వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలు సంగారెడ్డి, ఆర్.సి.పురం పరిధిలో విచ్చలవిడి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు చర్యలు తీసుకోవడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్న పిసిబి…
హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటి (NGT) ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ(GHMC) అచేతనత్వంపై మండిపడింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిస్థాయి…
సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్…
కేంద్రఅటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జూన్ 28న జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల అటవీ హక్కులను కాలరాసి అటవీ భూములను ప్రైవేటు కంపెనీలకు…
తెలంగాణలో వానలు, వరదలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా..…
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ…
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ…
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, బీజేపీ అసమర్థత వల్ల దేశం పరువుపోతున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.…
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన…
గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో…









