ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్‌బాబుతో…

Continue Reading →

మారేడుప‌ల్లి సీఐ నాగేశ్వ‌ర్ రావుపై అత్యాచారం కేసు.. స‌స్పెండ్ చేసిన సీపీ

మారేడుప‌ల్లి సీఐ గేశ్వరరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో నాగేశ్వరరావుపై అత్యాచారం, హత్యాయత్నం, ఆర్మ్స్‌ చట్టం కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నాగేశ్వ‌ర్…

Continue Reading →

తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు

తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ నవీన్‌ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్‌ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు…

Continue Reading →

ముగిసిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ. ప్రజల కష్టాలను అర్థం చేసుకునే చిప్‌ చంద్రబాబుకు లేదు: సీఎం జగన్‌ప్రజల కష్టాలను అర్థం చేసుకునే…

Continue Reading →

పండుగ‌లా కాక‌తీయ వైభ‌వ స‌ప్తాహం : మంత్రి కేటీఆర్

ఈ నెల 7 నుంచి 13వ తేదీ వ‌ర‌కు వ‌రంగ‌ల్ వేదిక‌గా నిర్వ‌హించే కాక‌తీయ వైభ‌వ సప్తాహంను పండుగ వాతావ‌ర‌ణంలో నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల…

Continue Reading →

ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా

గద్వాల జిల్లాలోని ఉండవెల్లి తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. భూ మార్పిడి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాల‌యాల‌ను ఇంట‌ర్మీడియ‌ట్ స్థాయికి ఉన్న‌తీక‌రించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స‌ర్కిళ్ల‌ను ఉపాధి అందించే శిక్ష‌ణా కేంద్రాలుగా మార్చి నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డం,…

Continue Reading →

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణ పోలీసు ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను…

Continue Reading →

ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ

ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30…

Continue Reading →

ఏడు రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ జిల్లాలో జూలై 7వ తేదీ నుంచి 7 రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహించనుంది. ఈ…

Continue Reading →