42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్ల‌తో ఎన్నిక‌ల‌కు కృత‌నిశ్చ‌యంతో ఉన్నాం: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ఢిల్లీ: బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో తెలంగాణలో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. హైకోర్టు సైతం 90 రోజుల్లో…

Continue Reading →

మంత్రి పదవి కాదు మునుగోడు ప్రజలు ముఖ్యం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్బినగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందన్నారు. మంత్రి…

Continue Reading →

బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

కులగనన సర్వే అవసరం లేదన్న మోడీనీ జన గణనతో పాటు కుల గణన కూడా చేస్తామని నిర్ణయం తీసుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా, విజయవంతంగా కులగనన…

Continue Reading →

తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు

తెలంగాణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, వారి నాయకత్వాన్ని పటిష్టం చేయడం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, జిల్లా ఇన్‌చార్జ్…

Continue Reading →

మహా లక్ష్మి పథకం తో మహిళా సాధికారత: మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లను తెలంగాణ ఆర్టీసీకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న ప్రభుత్వం. 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం పురస్కరించుకొని రేపు…

Continue Reading →

సాధించిన ప్ర‌గ‌తికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ది, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తూ ఏడాదిన్న‌ర కాలంలో ఎన్నోసంక్షేమ ప‌ధ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తూ ముందుకు సాగుతున్న‌ప్ప‌టికీ…

Continue Reading →

రైతుల‌ను ఇబ్బందిపెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

తెలంగాణ ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రూపుదిద్దుకున్న భూభార‌తి చ‌ట్టం, ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి ప‌క‌డ్బందీగా అమ‌లు…

Continue Reading →

ఉపరాష్ట్రపతి రాజీనామకు ప్రెసిడెంట్ ఆమోదం

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ముర్ము ఫైల్ పై సంతకం చేసింది. ఆ తర్వాత…

Continue Reading →

టెట్‌ ఫలితాలు విడుదల

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-2025 ఫలితాలు (TET Results) విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదయింది. జూన్‌ 18…

Continue Reading →

ఉప రాష్ట్రపతి ధన్‌కర్ రాజీనామా

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్‌కర్ సోమవారం రాత్రి తమ పదవికి రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభం రోజునే ఆయన రాజీనామా కలకలం…

Continue Reading →