ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి: రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్…

Continue Reading →

కుల గణన దేశ దిశను మారుస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం…

Continue Reading →

సమాచార భవన్ (FDC) కార్యాలయంలోఘనంగా బోనాల ఉత్సవాలు

సమాచార పౌర సంబంధాల శాఖ సమాచార భవన్, మాసబ్ ట్యాంక్ లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

Continue Reading →

గురుకుల విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లు ,టీచర్ లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఏదైనా…

Continue Reading →

తెలంగాణలోని పలు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు

తెలంగాణలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్‌, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్‌నగర్‌…

Continue Reading →

ఉద్యానశాఖలో విస్తరణాధికారుల నియామకం

175మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించిన ప్రభుత్వం ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌…

Continue Reading →

మురళీధర్‌రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ పిటిషన్‌

 ఆక్రమాస్తుల ఆరోపణల కేసులో నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ) మురళీధర్‌రావును ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరు తూ గురువారం నాంపల్లి కోర్టులో ఏసీబీ…

Continue Reading →

జీవ వైవిధ్యంపై గొడ్డలి వేటు

కాంక్రీట్ జంగిల్‌గా మారిన కూకట్‌పల్లి నడిబొడ్డన జీవివైవిధ్యం కలిగిన పచ్చటి అడవి గొడ్డలి వేటుకు విలవిలలాడుతోంది. నగరీకరణలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న పారిశ్రామిక వాడలు, వాహన…

Continue Reading →

సచివాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు

డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు, బోనాల…

Continue Reading →

తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటు కోవాలనే బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తపన అని టీపీసీసీ చీఫ్,…

Continue Reading →