స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం…
సమాచార పౌర సంబంధాల శాఖ సమాచార భవన్, మాసబ్ ట్యాంక్ లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…
ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లు ,టీచర్ లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఏదైనా…
తెలంగాణలోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్నగర్…
175మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించిన ప్రభుత్వం ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్…
ఆక్రమాస్తుల ఆరోపణల కేసులో నీటిపారుదలశాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్రావును ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరు తూ గురువారం నాంపల్లి కోర్టులో ఏసీబీ…
కాంక్రీట్ జంగిల్గా మారిన కూకట్పల్లి నడిబొడ్డన జీవివైవిధ్యం కలిగిన పచ్చటి అడవి గొడ్డలి వేటుకు విలవిలలాడుతోంది. నగరీకరణలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న పారిశ్రామిక వాడలు, వాహన…
డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఊరేగింపు, బోనాల…
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడగానే ఏదో ఒకటి మాట్లాడి ఉనికిని చాటు కోవాలనే బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తపన అని టీపీసీసీ చీఫ్,…