ఈటల రాజేందర్ సొంత మండలంలో భారీగా మెజార్టీ

ఈటల రాజేందర్ సొంత మండలంలో బీజేపీ హవా కొనసాగుతోంది. కమలాపూర్ మండలంలో ప్రస్తుతం 19వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈ రౌండ్‌లోనూ ఈటల భారీ…

Continue Reading →

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్ విజయం

ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల…

Continue Reading →

హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

 హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. తొలి రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఆధిక్యంలో ఉన్నారు.…

Continue Reading →

హుజూరాబాద్ పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 753 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించారు. ఇందులో టీఆర్ఎస్‌కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ అభ్య‌ర్థికి 32…

Continue Reading →

రేపు ఉ. 8 గంట‌ల‌కు హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ స‌ర్వే ఏడీ మ‌ధుసూద‌న్

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ స‌ర్వే ఏడీ మ‌ధుసూద‌న్, మ‌రో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. భూమి స‌ర్వే కోసం…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి శోభన్‌ బాబు రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కలెక్టరేట్‌ను అనుకుని ఉన్న వైద్యారోగ్యశాఖలో లంచం…

Continue Reading →

నల్లమల తెలంగాణకు తలమానికం : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి

నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై…

Continue Reading →

అర‌బిందో ఫార్మాలో అగ్నిప్ర‌మాదం..

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల మండ‌లం పొలేప‌ల్లి ఫార్మా సెజ్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అక్క‌డున్న అర‌బిందో ఫార్మా కంపెనీలోని బాయిల‌ర్‌లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో…

Continue Reading →

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ రీసెర్చ్‌…

Continue Reading →