కవితపై మల్లన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం : టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

 బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని.. కవితపై మల్లన్న చేసిన…

Continue Reading →

మహిళా సంఘాలకు అండగా ప్రజా ప్రభుత్వం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. క్రమం తప్పకుండా మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో రూ. 344 కోట్ల…

Continue Reading →

గిరిజన బాలికను నిమ్స్ లో పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల కుంటాల మండలం నేరడిగొండ పాఠశాలలో 10వ తరగతిచదువుతున్న కుమారి ఆత్రం త్రివేణి (తండ్రి తులసీరాం) ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని తేదీ 11/7/2025న…

Continue Reading →

యుద్ద‌ప్రాతిప‌దిక‌న పాలేరు సాగ‌ర్ యూటీ ప‌నులు పూర్తి : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఖ‌మ్మం జిల్లాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ ప్ర‌ధాన కాలువ అండ‌ర్ ట‌న్నెల్ ( యూటీ) నిర్మాణ ప‌నుల‌ను…

Continue Reading →

 విలక్షణ వెండితెర నటుడు కోట శ్రీనివాసరావు: కేసీఆర్‌

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న…

Continue Reading →

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన…

Continue Reading →

జూబ్లిహిల్స్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో ముందుంచుతాం : మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5.15 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. షేక్ పేట్ వార్డులో…

Continue Reading →

ప్ర‌తి మండలానికి 4-6 మంది లైసెన్స్‌డ్‌ స‌ర్వేయ‌ర్లు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రెవెన్యూ వ్య‌వ‌స్ధను మరింత‌ బ‌లోపేతం చేసి భూ స‌మ‌స్య‌ల‌పై సామాన్యుల‌కు మెరుగైన సేవ‌లందించడానికి వీలుగా గౌర‌వ‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న‌ల‌ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా…

Continue Reading →

పర్యావరణహిత నిర్మాణాలే పరిష్కారం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

Continue Reading →

ఏడాదిన్నరలో రూ.50వేల కోట్ల పెట్టుబడులు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణ ను “గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్” మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని రాష్ట్ర…

Continue Reading →