ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపు

రేపు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం పుర‌స్క‌రించుకుని ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌ను మించిన సంప‌ద లేదు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో ఈ…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్‌ రాజీనామా

టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాత్రికి రాత్రే తానను మంత్రివర్గం…

Continue Reading →

సందట్లో సడేమియా.. అదునుచూసి పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమలు

లాక్ డౌన్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కెమికల్ పరిశ్రమలు కరోనా భయంతో పిసిబి నిఘా బృందాలు బంద్ ఇదే అదునుగా రెచ్చిపోతున్న కెమికల్ పరిశ్రమలు ఇష్టానుసారంగా…

Continue Reading →

టెట్‌ పాసైతే జీవితకాలం అర్హత

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే…

Continue Reading →

జూన్ 11 నుంచి వ్యవసాయ భూముల పైలట్ డిజిటల్ సర్వే

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా.. ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే…

Continue Reading →

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట…

Continue Reading →

ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో…

Continue Reading →

అసెంబ్లీలో రాష్ట్ర అవ‌త‌రణ వేడుక‌లు..

తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీక‌ర్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ కాప్రా స‌ర్కిల్ డీఈ

జీహెచ్ఎంసీ కాప్రా స‌ర్కిల్ డీఈ మ‌హాల‌క్ష్మి అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ)కి చిక్కారు. స్వీప‌ర్ నుంచి లంచం తీసుకుంటూ మ‌హాల‌క్ష్మి ప‌ట్టుబ‌డ్డారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న మ‌హిళా స్వీప‌ర్…

Continue Reading →

తెలంగాణలో మరో పదిరోజులు లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్‌ మినహాయింపు సమయాన్ని పెంచింది.…

Continue Reading →