కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టుకు నివేదిక…

Continue Reading →

ఈనెల 9న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 9న సమావేశం కానుంది. హైదరాబాద్‌లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో ఈనెల 9న భేటీ…

Continue Reading →

ఏసీబీ అధికారుల రాక చూసి..లంచం డబ్బు 5 లక్షలు కాల్చివేత

లంచంగా తీసుకున్న రూ.5లక్షల డబ్బు కోసం ఏసీబీ అధికారులు రావడం గుర్తించి.. వారికి పట్టుబడకుండా ఉండేందుకు గ్యాస్ స్టౌ మంటల్లో డబ్బు తగలబెట్టేందుకు విఫలయత్నం చేసిన ఘటన…

Continue Reading →

తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కరోనా పాజిటివ్‌

తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్‌ తేలిందని తెలిపారు.…

Continue Reading →

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌నను నూత‌న సీజేఐగా నియ‌మించారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం…

Continue Reading →

త‌మిళ‌నాడులో ఓటేసిన తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సొంత రాష్ట్రమైన త‌మిళ‌నాడులో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో త‌మిళిసై త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. తాజాగా…

Continue Reading →

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి బ‌దిలీ

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి బ‌దిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైద‌రాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంక‌టేశ్వ‌ర్లు నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1097 కరోనా కేసులు నమోదవగా, మరో ఆరుగురు మృతిచెందారు. కొత్తగా 268 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కామారెడ్డి ట్ర‌స్మా అధ్య‌క్షుడు

త‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని కామారెడ్డి జిల్లా ట్ర‌స్మా(తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) అధ్య‌క్షుడు తానోబ ఆనంద్‌రావు ఆదివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. స్థానిక చైత‌న్య…

Continue Reading →