సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ

భార‌తీయ సినిమాకు గ‌ణ‌నీయ‌మైన సేవ చేసిన సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019 సంవ‌త్స‌రానికి గాను…

Continue Reading →

ర‌జనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ ప్ర‌క‌టించారు. 51వ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 887 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 887 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని…

Continue Reading →

పాన్‌, ఆధార్ లింక్‌ తుది గడువు జూన్‌ 30కు పొడిగింపు

పాన్‌, ఆధార్‌ కార్డు అనుసంధాన తుది గడువును జూన్‌ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు…

Continue Reading →

ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్…

Continue Reading →

టేకు చెట్ల నరికివేతపై విచారణ

యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేతపై సీసీఎఫ్‌ ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్కాడ్‌ అధికారులు స్పందించారు. దస్తురాబాద్‌ బీట్‌లోని దస్తురాబాద్‌, ఆకొండపేట గ్రామాల్లో నరికివేతకు…

Continue Reading →

పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు

వికారాబాద్‌ జిల్లాలోని పరిగి ఎంపీడీవో కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కార్యాలయ సిబ్బంది ఏసీబీకి…

Continue Reading →

టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియామకం

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) తాత్కాలిక చైర్మన్‌గా ప్రొఫెస‌ర్‌ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో టీఎస్‌పీఎస్‌సీలో…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 684 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.…

Continue Reading →

యాచారం మండలం మర్రిగూడలో కానిస్టేబుల్ సైదులు ‌ ఆత్మహత్య

యాచారం మండలం మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సైదులు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలదేవుని గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న…

Continue Reading →