లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్‌, సర్వేయర్‌

తన భూమిని వేరేవాళ్లు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తన భూమికి హద్దులు సర్వే చేసి చూపితే తగిన రక్షణ చర్యలు తీసుకుంటామని ఓ రైతు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ…

Continue Reading →

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ మత్స్యశాఖ అధికారి

ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల…

Continue Reading →

వైఎస్ఆర్ వ్యక్తిగత అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పని చేసిన సూరీడుపై ఆయన అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్‌…

Continue Reading →

నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై చర్చ

నేడు బడ్జెట్‌ పద్దులపై అసెంబ్లీలో చర్చించనున్నారు. ఇవాళ విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, పాఠశాల, సాంకేతిక, ఉన్నతవిద్య సహా వివిధ శాఖల పద్దులకు సంబంధించిన అంశాలు చర్చకురానున్నాయి. అదేవిధంగా…

Continue Reading →

మహమ్మారి కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలు బంద్‌

మహమ్మారి కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు మూత పడనున్నాయి. రేపటి నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా…

Continue Reading →

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ ప‌రీక్ష‌ల్లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని,…

Continue Reading →

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు తొలిరోజు 5 నామినేషన్లు దాఖలు

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు స్వతంత్ర (ఇండిపెండెంట్‌) అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప…

Continue Reading →

నేటి నుంచి నాగార్జునసాగర్‌లో నామినేషన్ల స్వీకరణ

నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ ఉప‌ఎ‌న్నికకు ఎన్ని‌కల కమిషన్‌ మంగ‌ళ‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేయ‌ను‌న్నది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీక‌రించను‌న్నది. 31న…

Continue Reading →

రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఆరుగురికి తీవ్రగాయాలు

రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశ్రామికవాడలోని…

Continue Reading →

కబడ్డీ స్టేడియం గ్యాలరీ కూలి పలువురికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో…

Continue Reading →