తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది.  మార్చి 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి…

Continue Reading →

సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్‌ గోయల్‌

వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎండీగా వ్యవహరిస్తున్న సమీర్‌ గోయెల్‌ 2021-22కిగాను సీఐఐ తెలంగాణ…

Continue Reading →

ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆదేశాలతో మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా

హరితహారంలో నాటిన మొక్క ధ్వంసానికి కారకులైన ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ గవర్నమెంట్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో మూడేండ్ల క్రితం సేవ్‌…

Continue Reading →

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని…

Continue Reading →

తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధికి 17.50 కోట్లు విడుదల

తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.17.50 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు…

Continue Reading →

ఏసీబీ వలలో పాఠశాల విద్యాశాఖ‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌

లంచం తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ‌ సహాయ సంచాలకుడు శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ ప్రైవేటు పాఠశాల అనుమతి పునరుద్ధరణకు శ్రీనివాస్‌ రూ. 40 వేలు లంచం…

Continue Reading →

టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ (2021-22)ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 3న ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 7 నుంచి…

Continue Reading →

అర్బన్‌ ఫారెస్ట్ పార్క్‌కు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శంకుస్థాప‌న‌

తెలంగాణ వ్యాప్తంగా న‌గ‌రాలు, పట్టణాలకు చేరువ‌లో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ధి చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా  అర్బన్‌ ఫారెస్ట్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని…

Continue Reading →

తెలంగాణలో జంతు-జన ఘర్షణ నివారణపై కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో జంతు-జనజీవన ఘర్షణను తగ్గించే చర్యలపై సూచనలు చేయటానికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చైర్‌పర్సన్‌గా పదిమంది…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 163 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటిరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య…

Continue Reading →