పాలకుర్తి తహసిల్దార్ బి. రాజ‌మ‌ణిని సస్పెండ్ చేసిన ఇంచార్జ్ కలెక్టర్ భారతి హోలీకేరి

పాలకుర్తి తహసిల్దార్ బి.రాజమణిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఇంచార్జి కలెక్టర్ భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని పాలకుర్తి గ్రామంలో సర్వే నెంబర్…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు జ‌రిగాయి. మేడ్చ‌ల్ జిల్లా అట‌వీ అధికారిగా కొన‌సాగుతున్న‌ సుధాక‌ర్ రెడ్డి..  అర‌ణ్య భ‌వ‌న్‌లో విజిలెన్స్ డీఎఫ్‌వోగా నియామ‌కం అయ్యారు. మేడ్చ‌ల్ జిల్లా…

Continue Reading →

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు

సస్పెన్షన్‌లో ఉన్న 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అఖిల భారత సర్వీస్‌ రూల్‌–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు వ్యవస్థ…

Continue Reading →

ఎక్సైజ్‌ అధికారులపై సభ్యుల మండిపాటు

ములుగు మండలంలోని మద్యం దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలపై మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఎక్సైజ్‌ అధికారులను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలోని…

Continue Reading →

ఆరు అక్రమ క్రషర్లు సీజ్‌ : తహసీల్దార్‌ శివకుమార్‌

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉస్మాన్‌నగర్‌ గ్రామంలో ఒకటి, కొల్లూర్‌ గ్రామంలో ఐదు చోట్ల క్రషర్లను…

Continue Reading →

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై నేడు సీఎం కేసీఆర్‌ సమీక్ష

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఈ…

Continue Reading →

విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు

విశాఖ స్టీల్‌ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్…

Continue Reading →

ఏపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు…

Continue Reading →

నిజామాబాద్‌ జిల్లాలోని డాంబర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం మాక్లూర్‌ తండా శివారులో గల డాంబర్‌ ప్లాంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీఎస్‌కే కంపెనీకి చెందిన ప్లాంట్‌లో 12…

Continue Reading →

న‌ల్ల‌గొండ జిల్లాలో ఎస్‌హెచ్‌జీ ఖాతాల సొమ్ము రూ. కోటి కాజేసిన వైనం

స్వయం సహాయక బృందాల పొదుపు అదేవిధంగా అప్పు వాయిదాల చెల్లింపులలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలో చోటుచేసుకుంది. పోస‌పోయామ‌ని గుర్తించిన మ‌హిళా సంఘాల…

Continue Reading →