నేటితో ముగియ‌నున్న జీహెచ్ఎంసీ నామినేష‌న్ల గ‌డువు

జీహెచ్ఎంసీ‌ ఎన్నిక‌ల నామినేష‌న్ గ‌డువు ఇవాళ ముగియ‌నుంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ నామినేష‌న్ల‌కు మూడు రోజులు గ‌డువు ఇచ్చింది. ఇందులో భాగంగా నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ ఈ నెల…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ శ్రేణులతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ భేటీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ శుక్రవారం భేటీ కానున్నారు. కార్యకర్తలను సమన్వయం…

Continue Reading →

నేటి నుంచి తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు

ఇవాళ తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు బృహ‌స్ప‌తి మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించిన వెంట‌నే పుష్క‌రాల‌ను శాస్త్రోక్తంగా ప్రారంభించను‌న్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను…

Continue Reading →

సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలకు స్వచ్ఛ అవార్డులు

జాతీయ స్థాయిలో అనేక అంశాల్లో ప్రత్యేకత చాటుతూ అనేక అవార్డులు చేజిక్కించుకున్న సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాలు మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ్‌లో…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసింది. నిన్న 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను…

Continue Reading →

బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్

బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన…

Continue Reading →

సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డులో క‌న్స‌ల్టెంట్ పోస్టులు

కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ఆధ్వ‌ర్యంలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)లో క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీల నియామకం

రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రేటర్‌ డివిజన్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సినీనటి కేథరీన్

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతోంది. సంతోశ్‌ కుమార్‌ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…

Continue Reading →

105 మందితో తొలి జాబితా ప్రకటించిన టీఆర్‌ఎస్‌

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి…

Continue Reading →