ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైంది. ధరణి పోర్టల్‌పై క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్‌ అద్భుతంగా ఉన్నది. వ్యవసాయభూములపై నిశ్చింతగా ఉండవచ్చని ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మూడునాలుగు రోజుల్లో…

Continue Reading →

ఈ నెల‌ 23 నుంచి వ్య‌వ‌సాయేత‌ర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఈ నెల 23వ తేది నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభం కానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెలువ‌రించారు. ఇప్పటికే తన…

Continue Reading →

మేడ్చల్ ​కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి

మేడ్చల్​– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌గా శ్వేతా మహంతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో హైదరాబాద్​…

Continue Reading →

ఆస్తిపన్ను రాయితీ, సఫాయి కార్మికుల జీతాల పెంపు ఉత్తర్వులు జారీ

ఆస్తిప‌న్ను రాయితీ, స‌ఫాయి కార్మికుల జీతాల పెంపున‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. 2020-2021లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం వెలువరించిన…

Continue Reading →

తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ

తెలంగాణలో 15 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీలు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  బదిలీ అయిన డీఎస్పీలు వీరే కాచిగూడ…

Continue Reading →

టీఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. ఈ పండుగ మీ అంద‌రి జీవితాల‌ను మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా చేయాల‌ని, ఆనందాన్ని క‌లిగించాలని, మీ అంద‌రూ సుసంప‌న్నంగా, ఆరోగ్యంగా…

Continue Reading →

టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ (టీఎస్‌టీడీసీ)గా హైదరాబాద్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనివాస్‌గుప్తా ఈ…

Continue Reading →

తెలంగాణలో పలువురు కలెక్టర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సంగారెడ్డి కలెక్టర్‌గా…

Continue Reading →

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్‌

తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి,…

Continue Reading →