గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విసిరిన చాలెంజ్‌ను కామారెడ్డి జిల్లా…

Continue Reading →

పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట : మంత్రి సబితారెడ్డి

తెలంగాణవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగాలనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు వికారాబాద్‌ జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం…

Continue Reading →

ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 81.44 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సాయంత్రం 6…

Continue Reading →

ఇంజినీరింగ్ విద్యపై టీశాట్‌ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

టీశాట్ నెట్‌వ‌ర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల 5వ‌ తేదీ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్న‌ట్లు సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి…

Continue Reading →

ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదుపై హైకోర్టు స్టే

ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.…

Continue Reading →

దుబ్బాకలో రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శశాంక్ గోయ‌ల్ ప‌ర్య‌ట‌న‌

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ స‌ర‌ళిని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శశాంక్ గోయ‌ల్ ప‌రిశీలించారు. ల‌చ్చ‌పేట‌లో పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించి.. పోలింగ్ స‌ర‌ళిని అధికారుల‌ను అడిగి…

Continue Reading →

బాస‌ర శ్రీ జ్ఞాన స‌రస్వ‌తీ దేవీ ఆల‌యంలో హుండీల‌ లెక్కింపు ప్రారంభం

నిర్మ‌ల్ జిల్లాలోని బాస‌ర శ్రీ జ్ఞాన స‌రస్వ‌తీ దేవీ అమ్మవారి దేవ‌స్థానంలో హుండీల‌ లెక్కింపు ప్రారంభ‌మైంది. హుండీల లెక్కింపు కార్య‌క్ర‌మం ఆల‌య ఈవో వినోద్ రెడ్డి, ఆల‌య…

Continue Reading →

ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి సుజాత

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగిన సోలిపేట సుజాత తన స్వగ్రామం చిట్టాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు…

Continue Reading →

యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా సంతోషి

చైనా బలగాలతో పోరాడి వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు సతీమణి సంతోషి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ…

Continue Reading →

నాలాల్లోకి వ్యర్థ రసాయన జలాలు

 మొన్నటి వరకు కరోనా.. నిన్నటివరకు వరదలు జీడిమెట్ల పారిశ్రామిక వాడ పరిసరాల ప్రజలను అతలాకుతలం చేయగా నేడు పరిశ్రమల నుంచి వెలుడుతున్న వ్యర్థ రసాయన జలాలు దుర్గందంతో…

Continue Reading →