తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య…
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా…
బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 13న వార్డుల…
తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ శనివారం పదవీ విరమణ పొందారు. దీంతో నవీన్ చంద్ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్…
స్థలం విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష విలువైన సెల్ ఫోన్తోపాటు రూ.50 వేల నగదు డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా బోధన్…
ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ…
మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులపాటు గడువు…
భారతీయ జనతా పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను సీఎం ఎండగట్టారు. బీజేపీ నాయకులు…
జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రైతు వేదికను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు రైతువేదికను ప్రారంభిస్తారు. అనంతరం కొడకండ్ల…









