తెలంగాణలో కొత్తగా 1,416 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య…

Continue Reading →

ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గాలి నాణ్యత ఆదివారం చాలా పేలవంగా ఉందని సెంటర్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) డేటా…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఓటర్ల తుది జాబితా షెడ్యూల్‌ విడుదల

బల్దియా ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన వార్డుల వారీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్‌ 13న వార్డుల…

Continue Reading →

తెలంగాణ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్‌ పదవీ విరమణ

తెలంగాణ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నవీన్‌ చంద్‌ శనివారం పదవీ విరమణ పొందారు. దీంతో నవీన్‌ చంద్‌ను రిలీవ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్‌…

Continue Reading →

ఏసీబీ వ‌ల‌లో బోధ‌న్‌ సీఐ ప‌ల్లె రాకెశ్, ఎస్ఐ మొగిల‌య్య

స్థలం విషయంలో జరిగిన వివాదానికి సంబంధించి కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.లక్ష విలువైన సెల్‌ ఫోన్‌తోపాటు రూ.50 వేల నగదు డిమాండ్ ‌చేసిన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌…

Continue Reading →

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్‌ గజేంద్రలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ…

Continue Reading →

విలీన గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజులపాటు గడువు…

Continue Reading →

రుజువు చేస్తే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా : ‌కేసీఆర్

భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను సీఎం ఎండ‌గ‌ట్టారు. బీజేపీ నాయ‌కులు…

Continue Reading →

కొడ‌కండ్ల‌లో రైతు వేదిక‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జనగామ జిల్లా కొడకండ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో రైతు వేదిక‌ను ప్రారంభించారు. దేశచరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమానికి…

Continue Reading →

ఇవాళ మ‌ధ్యాహ్నం రైతు వేదిక‌ల‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప‌్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రైతువేదిక‌ల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల‌లో ఇవాళ మ‌ధ్యాహ్నం 12.10 గంట‌ల‌కు రైతువేదిక‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం కొడ‌కండ్ల‌…

Continue Reading →