ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ వెళ్లారు. టీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షులు గందె శ్రీధర్ మంత్రికి స్వాగతం పలికారు. ఈ నెల…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ) రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపవర్ కమిటీ…
రేపు సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి ప్రచారం చేయకూడదని అన్ని పార్టీలకు…
పచ్చదనం పెంపు, పరిసరాల శుభ్రత అందరి బాధ్యత, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సొంత ఊరిలో వేలాది మొక్కలు నాటించిన అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావుఎంత…
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది.…
ఒక చెట్టుపై ఆధారపడి వందలాది కీటక, జంతు జాతులు జీవిస్తున్నాయి. ఒక ఎకరంలో ఉన్న చెట్లు, ఏడాదిలో 18 మందికి, నలుగురు మనుషులకు జీవితాంతం సరిపోయే ఆక్సిజన్ను…
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తును వేగవంతం చేసింది. తెలంగాణ చట్టసభల్లో వచ్చేనెల మూడోవారం లేదా చివరివారంలో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని…
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్. ఛాలెంజ్ కు స్పందించి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి…సిద్దిపేట…
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో వివిధ పోస్టుల భర్తీకిగాను ఇటీవల నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ…
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్ నియమితులయ్యారు. 1994 గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్. ఆయన ఈ…