రేపు పల్స్‌పోలియో

ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు, రాష్ట్రంలో 38,36,505 మందికి పోలియో చుక్కలుపల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల…

Continue Reading →

ఇవాళ, రేపు ఈఎన్‌టీ దవాఖానలో శస్త్ర చికిత్సల సదస్సు

ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖానలో ఇవాళ, రేపు శస్త్ర చికిత్సల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల సమాఖ్య హైదరాబాద్‌…

Continue Reading →

జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

విదేశీ చదువుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు చెందిన యువతకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ పథకం అండగా నిలువబోతున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్

రాష్ట్రంలో చేపట్టిన హరితహారం ఉద్యమంలో భాగంగా మొదలైన గ్రీన్ ఛాలెంజ్ సందర్బంగా రాజేంద్ర నగర్ ఆర్.డీ.ఓ కార్యాలయం లో మొక్కలు నాటిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్.మరో…

Continue Reading →

జీశాట్‌ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

జీశాట్‌ – 30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ప్రెంచ్‌ గయానా నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్‌కు చెందిన శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌ – 30…

Continue Reading →

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లకు ఆన్‌లైన్‌లో అనుమతులు

రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల అనుమతుల ప్రక్రియను ఇకనుంచి ఆన్‌లైన్‌లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని…

Continue Reading →

ఇవాళ్టి నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ

రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుల్‌ అభ్యర్థుల శిక్షణ ఈ రోజు నుంచి మొదలుకానుంది. మొత్తం 16,925 మంది కానిస్టేబుళ్లలో తొలుత సివిల్‌ అభ్యర్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభం కానున్నదని అధికారులు…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది.ఎన్ తులసీరెడ్డి, షేక్ మస్తాన్ వలీని పార్టీ…

Continue Reading →

గ్రీన్ చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన సింగరేణి ఏరియా జిఎం ఈ సిహెచ్ నిరీక్షన్ రాజ్

రాజ్య సభ్యులు ఎం.పి సంతోష కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో బాగంగా భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు విసిరిన గ్రీన్ చాలెంజ్ ని సింగరేణి ఏరియా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్

ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్తూరి నరేందర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్…

Continue Reading →