కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ (సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇది వరకే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా…
ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు,…
ప్రగతి భవన్ వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మార్యదపూర్వకంగా కలిసిన మంత్రి కేటీఆర్ గారు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో జరుపుకునే పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు గవర్నర్. ప్రాచీన,…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి శ్రీ సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కామారెడ్డి జాయింట్ కలెక్టర్ పి. యాదిరెడ్డి గారు జిల్లా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మొక్కలు నాటారు. అనంతరం కేటీపీపీ సిద్దయ్య, డీఎస్పీ…
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి. ప్రతి ఇంటా…
నిఘా నేత్రం వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఓఎస్డీ, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…