తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలు కానున్న ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఈ విధానం గత ఏడాది నుంచే అమలులో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటిన కామారెడ్డి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ తన సతిమని శ్రీమతి…

Continue Reading →

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సీఎం కేసీఆర్ గారి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ గారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమింపడిన సోమేశ్ కుమార్ ని కలిసి అభినందించిన కవి, గాయకులు, సీఎం కేసీఆర్ గారి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ గారు

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సన్ షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురువా రెడ్డి

జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గచ్చిబౌలి లోని సన్ షైన్ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటిన హాస్పిటల్ చైర్మన్ డా.గురువా…

Continue Reading →

పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి

పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. ఆయా వర్గాల వారీగా నగరపాలక, మున్సిపాలిటీల్లో వార్డుల రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా…

Continue Reading →

మంత్రి కేటీఆర్‌ను కలిసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

కొత్తగా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఓ మొక్కను అందజేశారు.

Continue Reading →

మొక్కలు నాటడంలో ఇథియోపియా దేశం సరికొత్త రికార్డు

ఇథియోపియా దేశం కేవలం 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా 350 మిలియన్ మొక్కలను నాటి అప్పటివరకు మన దేశం పేరు మీద ఉన్న రికార్డును చేరిపేసి సరికొత్త చరిత్ర…

Continue Reading →