చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. చాకలి…
కరోనా లాక్డౌన్ కారణంగా మూసివేయబడ్డ శిల్పారామం (మాదాపూర్) అక్టోబర్ 2వ తేదీన తెరుచుకోనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిల్పారామం తెరిచి…
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహనాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం ప్రారంభించారు.…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన…
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఈ పదానికి పూర్తి ఆర్దమే మార్చివేసిన అధికారులు…
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా…
సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఇద్దరు కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రాజెక్టులు, ప్లానింగ్ (పి–పి) విభాగం డైరెక్టర్గా బి.వీరారెడ్డి, ఎలక్ట్రికల్–మెకానికల్ విభాగం డైరెక్టర్గా…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ ఖరారైంది. అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది.…
సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి…
హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ(హరితహారం) ప్రియాంక వర్గీస్ అన్నారు. జిల్లాలో ఎన్ హెచ్ 65 రోడ్డుకు కిరువైపులా హరితహరంలో భాగంగా నాటిన…









