ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  చాకలి…

Continue Reading →

అక్టోబ‌ర్ 2న శిల్పారామం రీఓపెన్

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా మూసివేయ‌బ‌డ్డ శిల్పారామం (మాదాపూర్‌) అక్టోబ‌ర్ 2వ తేదీన తెరుచుకోనుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి…

Continue Reading →

తడి, పొడి చెత్త సేకరణ వాహనాలు ప్రారంభించిన రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్త సేక‌ర‌ణ కోసం ఏర్పాటు చేసిన 30 వాహ‌నాల‌ను రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ శ‌నివారం ప్రారంభించారు.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు.. అధికారుల‌కు సెల‌వులు ర‌ద్దు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‌నిన్న రాత్రి నుంచి కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్తాయి. దీంతో తెలంగాణ త‌డిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడ‌తెరిపి లేకుండా వాన…

Continue Reading →

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ‘‘గంజాయి వనంలో తులసి మొక్కలు“ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే ఈ పదానికి పూర్తి ఆర్దమే మార్చివేసిన అధికారులు…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా…

Continue Reading →

సింగరేణికి ఇద్దరు కొత్త డైరెక్టర్లు..

 సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఇద్దరు కొత్త డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ప్రాజెక్టులు, ప్లానింగ్‌ (పి–పి) విభాగం డైరెక్టర్‌గా బి.వీరారెడ్డి, ఎలక్ట్రికల్‌–మెకానికల్‌ విభాగం డైరెక్టర్‌గా…

Continue Reading →

అక్టోబర్‌ 9న ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌ తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 9న పోలింగ్‌ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది.…

Continue Reading →

ఎస్పీ బాలు మృతి ప‌ట్ల మంత్రి అల్లోల దిగ్భ్రాంతి

సుప్ర‌సిద్ధ గాయ‌కుడు, గాన గంధ‌ర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయన‌ కుటుంబానికి…

Continue Reading →

హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు భేష్ : ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్

హరితహారంలో జిల్లా అధికారుల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ(హరితహారం) ప్రియాంక వర్గీస్ అన్నారు. జిల్లాలో ఎన్ హెచ్ 65 రోడ్డుకు కిరువైపులా హరితహరంలో భాగంగా నాటిన…

Continue Reading →