గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములమవుదాం…

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కొనే రోజులు త్వరలోనే వస్తాయి…అందుకే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చెప్పినట్లు ప్రతి మనషి మూడు మొక్కలను…

Continue Reading →

అవినీతి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ సస్పెండ్‌

అవినీతి ఆరోపణలపై మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబును పోలీస్‌ ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేయకుండా జాప్యం చేయడం, సాండ్‌ టాక్స్‌…

Continue Reading →

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సి. నారాయణ రెడ్డి

ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్రకుమార్‌జోషి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.…

Continue Reading →

మహేశ్‌ బాబుతో ఫొటోషూట్‌ కు భారీగా వచ్చిన అభిమానులు.. తొక్కిసలాట..

హీరో మహేశ్‌ బాబుతో గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫొటోషూట్‌కు ఏర్పాట్లు చేశారు. ఫొటోషూట్‌కు అభిమానులు భారీగా తరలిరావాలని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఫోటోషూట్…

Continue Reading →

సాహిత్య సమాలోచన సదస్సులో డా. ఏనుగు నరసింహా రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, ఈ…

Continue Reading →

కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను సందర్శించిన చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి

హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ను చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి సందర్శించి నిర్వాహణ పట్ల అటవీశాఖ శ్రద్ధను…

Continue Reading →

ఆర్టీసీలో కార్గో & పార్శిల్ సేవలకు వ్యూహం సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్రా ఆదేశం

ఆర్టీసీలో కార్గో & పార్శిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు…

Continue Reading →

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలను నాటిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆర్. త్రియంబకేశ్వర్ రావు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు దంపతులు

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కి స్పందిస్తూ మంచిర్యాల జిల్లాలో అధికారులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ తమ కార్యాలయాలు నివాసాలలో…

Continue Reading →