ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి పాలకుర్తి మండల కేంద్రం…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా CE BTPS బాలరాజు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన మోహన్ రావు ఈరోజు…
నాగర్ కర్నూలు తెలంగాణ సాహిత్య అకాడమీ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక వారి సంయుక్త ఆధ్వర్యంలో.. సాహిత్య సమాలోచన సదస్సు రెండవరోజు సభకు హాజరైన ప్రజావాగ్గేయకారులు గోరటి…
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు, జడ్పీఛైర్మన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని…
ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావుతో టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా కోర్కమిటీ సభ్యులు సమావేశామయ్యారు. ఈ సమావేశంలో కన్వీనర్ వెంకట్రావు తాళ్లపెల్లి,…
రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధర్సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమంలో భాగంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అనుసరించి కమీషనర్, మంచిర్యాల మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఛాలెంజ్ ను…
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సి.ఎన్. రెడ్డి సేవా సాధన్ లో నిర్వాహచిన తెలంగాణ సాహిత్య అకాడమి, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నాగర్…
డిగ్రీ చదివిన, ఇంటర్ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేంద్ర…
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ…