తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మంగ్లీ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సింగర్ మంగ్లీ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…

Continue Reading →

జాతీయ రైతుల దినోత్సవం…

రక్తంతో నేలను దున్ని…స్వేదం తో సేద్యం చేసి..తన బతుకును అన్నం మెతుకుగా మార్చే..రైతన్నకు వందనాలు.. జాతీయ రైతుల దినోత్సవం…

Continue Reading →

ఈనెల 27 నుంచి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు,…

Continue Reading →

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వైకుంఠ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులుతీరారు. స్వామివారి…

Continue Reading →

ఈరోజు నుంచి మొదలుకానున్న 33వ జాతీయ పుస్తక ప్రదర్శన

ఈరోజు నుంచి హైదరాబాద్ నగరంలో జాతీయ పుస్తక ప్రదర్శన మొదలవుతున్నది. దీని కోసం వివిధ, రాష్ట్రాలు, జిల్లాల నుంచి కవులు, రచయితలు, పబ్లిషర్స్, సాహితీవేత్తలు, కళా పిపాసులు…

Continue Reading →

తెలుగుయూనివర్సిటీ లో మ్యాజిక్ కోర్సులో ప్రవేశానికి గుడువు పెంపు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళాపీఠం నిర్వహిస్తున్న మ్యాజిక్ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 31 వరకు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ సామల…

Continue Reading →

ఇవాళ రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో మంత్రుల చర్చ

ఇవాళ రైతు రుణమాఫీపై బ్యాంకర్లతో మంత్రుల చర్చరైతు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వెస్తుంది. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉన్నారు ? వారు ఎంతరుణం…

Continue Reading →

వివాహ బోజనంబు రెస్టారెంట్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, హీరో సందీప్ కిషన్

వివాహ బోజనంబు రెస్టారెంట్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, హీరో సందీప్ కిషన్హైదరాబాద్ సైనిక్ పురిలోని వివాహ బోజనంబు 4వ రెస్టారెంట్ ను…

Continue Reading →

రవీంద్ర భారతిలో కర్రసాము వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతి ప్రాంగణంలో కర్ర సాము వర్క్ షాప్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..మహిళలకు ఆత్మరక్షణలో మెలకువలు నేర్పించేందుకు వర్క్‌షాపును ఏర్పాటు చేయడం…

Continue Reading →