ఏనుగల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్

పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…

Continue Reading →

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా స్పందించిన ఆయన తనకు వైరస్‌ సోకినట్లు వెల్లడించారు.. ‘‘ కరోనా…

Continue Reading →

మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి కన్నుమూత

కొద్ది రోజుల కిందట నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌ రెడ్డి (67) శుక్రవారం రాత్రి …

Continue Reading →

ఉత్తమ ఉపాధ్యాయులుగా 48 మంది ఎంపిక

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి జాబితాను విడుదలచేశారు. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ జీవో…

Continue Reading →

ఆ లంచం కేసుతో నాకు సంబంధం లేదు : మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

కీసర తహసీల్దార్‌ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న…

Continue Reading →

నిజామాబాద్ ఏసీపీ బాలు జాదవ్ కన్నుమూత

 ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ ఏసీపీ బాలు జాదవ్ మృతి చెందారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో…

Continue Reading →

ఈఎస్‌ఐ స్కాంలో మరోసారి మాజీ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణి‌ మరోసారి అరెస్టయ్యారు. శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది…

Continue Reading →

మేడ్చల్‌ కలెక్టర్‌, ఆర్డీవో ఆదేశిస్తేనే వెళ్లా

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్‌, అంజిరెడ్డి…

Continue Reading →