పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై…
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్రావుకు కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు శనివారం ట్విటర్ వేదికగా స్పందించిన ఆయన తనకు వైరస్ సోకినట్లు వెల్లడించారు.. ‘‘ కరోనా…
కొద్ది రోజుల కిందట నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి (67) శుక్రవారం రాత్రి …
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 48 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి జాబితాను విడుదలచేశారు. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో…
కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న…
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ల చెరువు వద్ద ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ ఏసీపీ బాలు జాదవ్ మృతి చెందారు. సికింద్రాబాద్ యశోద దవాఖానలో…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్టయ్యారు. శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి…
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,478 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది…
కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్ నాగరాజుతోపాటు శ్రీనాథ్యాదవ్, అంజిరెడ్డి…









