సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్ నడుపుతూ…
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్…
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. మేయర్…
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి తగ్గడం లేదు. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్…
పాలిసెట్-2020 ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి సెక్రెటరీ సీ శ్రీనాథ్ శనివారం ప్రకటించారు.…
బడుగు, బలహీన వర్గాల ఉద్యమనేత సాంబశివరావు అలియాస్ ఉసా కన్నుమూశారు. రెండు రోజులక్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.…
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశంకానున్నారు. ఈనెల 27న ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా …
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 1,640 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 52,466కి చేరింది. ఇందులో 11,677 యాక్టివ్ కేసులు…
హైదరాబాద్లో కాలుష్య తీవ్రతను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రభుత్వం ‘టీఎస్ ఎయిర్’ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నది. త్వరలోనే ఈ యాప్ను కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) ప్రారంభించనున్నది.…
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్…









