ఏసీబీ వలలో చిక్కిన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌

ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఏఎస్‌ఐలు అడ్డంగా బుక్కయ్యారు. సీఐ శంకరయ్య యాదవ్‌, ఏఎస్‌ఐ రాజేందర్‌లు భూవివాదంలో రూ.1.20…

Continue Reading →

ఎస్టీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

 గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇంటర్‌…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.71లక్షలు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…

Continue Reading →

టీటీడీలో 80 మంది సిబ్బందికి కరోనా

తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు.  ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో…

Continue Reading →

ప్రముఖ కవి, ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి

కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్‌ బారిన పడి ప్రముఖ…

Continue Reading →

తెలంగాణలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,924 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,924 కరోనా కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీలో 1,590 మంది పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి 99, మేడ్చల్‌ మల్కాజిగిరి 43,…

Continue Reading →

తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఎల్లూరి శివారెడ్డి

తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని బొగ్గులకుంట తిలక్‌రోడ్డు లో బుధవారం తెలంగాణ సారస్వత పరిషత్తు ట్రస్టు, కార్యవర్గ, సర్వ…

Continue Reading →

హరితహారంతో ఆరోగ్యకరమైన వాతావరణం : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

భవిష్యత్‌తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు…

Continue Reading →

స‌చివాల‌యం కూల్చివేత‌ ఆపాలంటూ పిల్‌

తెలంగాణ సచివాలయంలో చేప‌ట్టిన‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధ‌వారం హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం(పిల్) దాఖ‌లైంది. ఈ మేర‌కు ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…

Continue Reading →

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన: నిందితులకు 14 రోజులు రిమాండ్

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీప్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి…

Continue Reading →