ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ, ఏఎస్ఐలు అడ్డంగా బుక్కయ్యారు. సీఐ శంకరయ్య యాదవ్, ఏఎస్ఐ రాజేందర్లు భూవివాదంలో రూ.1.20…
గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకోసం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైందని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇంటర్…
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సందడి కొనసాగుతుంది. బుధవారం 10,109 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3722 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు…
తిరుమల,తిరుపతి దేవస్థానంలో భక్తుల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఇప్పటివరకు 200 మంది టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. వీరిలో…
కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రముఖ…
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,924 కరోనా కేసులు వెలుగుచూశాయి. జీహెచ్ఎంసీలో 1,590 మంది పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి 99, మేడ్చల్ మల్కాజిగిరి 43,…
తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని బొగ్గులకుంట తిలక్రోడ్డు లో బుధవారం తెలంగాణ సారస్వత పరిషత్తు ట్రస్టు, కార్యవర్గ, సర్వ…
భవిష్యత్తరాలకు ఆర్యోగకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో బుధవారం చేపట్టిన హరితహారంలో భాగంగా మంత్రి మొక్కలు…
తెలంగాణ సచివాలయంలో చేపట్టిన భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ మేరకు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్…
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాద ఘటన కారకులైన 12 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ బుధవారం సెకండ్ అడిషనల్ ఛీప్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి…









