పద్మ అవార్డులు-2021 కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.…
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ధ్వంసమైన ఘటనలో ఓ గ్రామ సర్పంచ్ సస్పెండ్ అవగా ఇద్దరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల…
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్ కన్వీనర్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల…
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వహించగా కొత్తగా 1,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి…
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ డైరెక్టర్(ఫైనాన్స్)గా నూక శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసిన శ్రీనివాసులుకు ఆర్థిక అంశాల్లో అపారమైన అనుభవం ఉంది.
– వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హరితహారం– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచనపర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించినప్పుడే హరితహారం విజయవంతం అవుతుందని…
అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలో అటవీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి …
తెలంగాణ రాష్ట్రం లో మంగళవారం 945 కరోనా పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన కేసులే 869 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వడ్డేశ్వరం (గుంటూరు)…
కరోనా కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను…









