ఏపీలో మద్యం, ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టవేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం…
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ…
“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్…
బిర్యానీ సెంటర్ నిర్వాహకుల నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ మహిళా ఎస్ఐ సుశ్మిత ఏసీబీ అధికారులకు చిక్కింది. కరీంనగర్…
దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కాలుష్య పరిరక్షణ…
తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ మరో 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
కొత్తగా పాస్పుస్తకాలు పొందినవారు రైతుబంధు కోసం దరఖాస్తుచేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. వీరితోపాటు వివిధ కారణాలతో గతంలో రైతుబంధు పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. మండల వ్యవసాయశాఖ…
మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపల్…
తెలంగాణలో మంగళవారం 178మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహకాలు కోరుకుంటున్నామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాకు…








