అక్రమ రవాణాకు అడ్టుకట్ట వేస్తాం – స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్

ఏపీలో  మద్యం, ఇసుక అక్రమ రవాణా  అడ్డుకట్టవేస్తామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం…

Continue Reading →

ప్రభాస్ బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు: ఎంపీ సంతోష్ కుమార్

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ…

Continue Reading →

రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా: ప్రభాస్

“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” 3వ దశకు చేరుకుంది. రెబల్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ ఎస్‌ఐ సుశ్మిత..

బిర్యానీ సెంటర్‌ నిర్వాహకుల నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎక్సైజ్‌ మహిళా ఎస్‌ఐ సుశ్మిత ఏసీబీ అధికారులకు చిక్కింది. కరీంనగర్‌…

Continue Reading →

దివీస్‌ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు

దివీస్‌ ఫార్మా కంపెనీకి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో బుధవారం కొత్తగా 191 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ మరో 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య…

Continue Reading →

తెలంగాణలో రైతుబంధుకు దరఖాస్తులు

కొత్తగా పాస్‌పుస్తకాలు పొందినవారు రైతుబంధు కోసం దరఖాస్తుచేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది. వీరితోపాటు వివిధ కారణాలతో గతంలో రైతుబంధు పొందనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. మండల వ్యవసాయశాఖ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ కమిషనర్‌

మరో మూడు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో ఓ మున్సిపల్‌ కమిషనర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌…

Continue Reading →

తెలంగాణలో 178 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో మంగళవారం 178మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10…

Continue Reading →

ఏపీలో సినిమా షూటింగ్‌లకు సీఎం జగన్‌ అనుమతిచ్చారు: ప్రముఖ సినీ నటుడు చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తాము ప్రోత్సాహకాలు కోరుకుంటున్నామని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాకు…

Continue Reading →