రాష్ట్రంలో కరోనా వైరస్ అంతకంతకూ ఉధృతమవుతోంది. కొన్నిరోజులుగా కేసులు భారీగా నమోదవుతుండగా..తాజాగా మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14 మంది ఈ వైరస్ కారణంగా…
అడవుల పెంపునకు ప్రాధాన్యం మంకీ ఫుడ్ కోర్టులకు స్థలాన్వేషణ 20నుంచి ఆరో విడుత హరితహారం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. కనుమరుగవుతున్న…
ఏపీ భవన్లో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదివారం కరోన పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఢిల్లీ ఆర్మీ బేస్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఏపీ భవన్ను అధికారులు శానిటైజ్ చేశారు. అనంతరం ఆంధ్రా,…
విశాఖపట్నంలో గత నెల జరిగిన ఎల్జీపాలిమార్ గ్యాస్ లీకేజైన సంఘటనపై ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆదివారం రెండో రోజు విచారణ కొనసాగించింది.ఆదివారం గ్యాస్ ప్రభావిత ప్రాంత…
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే స్థానికులు, భక్తులు తప్పనిసరిగా ఆధార్ తీసుకొని రావాలని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి ఆలయాల్లో భక్తుల…
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం భారీగా 206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇంత భారీగా కేసులు నమోదు కావడంతో…
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్…
తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి,…
భూ హద్దులను చూపించడానికి బాధితుడు నుంచి లంచం తీసుకొంటు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డ షేక్పేట ఆర్ఐని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు షేక్పేట తహసీల్దార్ సుజాత ఇంటిపై కూడా…
హైదరాబాద్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకొంటున్న పోలీసు, రెవెన్యూ అధికారులిద్దరిని రెడ్హ్యండెడ్గా పట్టుకున్న సంఘటన సంచలనం కలిగించింది. భూమి హద్దులు చూపించాలని గత కొన్ని…









