దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మొత్తం 22 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 324కు…
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ, మల్లేపల్లి, హాలియా, నార్కట్పల్లి, ఇలా ప్రతి ప్రధాన పట్టణంలో…
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ మహమ్మారికి దారులు తెరుస్తున్నారు. చేతిపై హోమ్ క్వారంటైన్ స్టాంపులు వేసినా కొందరు జనం మధ్య…
ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…
తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును ఈ నెల 28వ తేదీ వరకు పెంచామని మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆ…
కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్ వైద్య…
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథనిలో గ్రామస్తులు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి నుంచి బయటకు వస్తే రూ.1,000…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రారంభమైంది. ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూతో కరోనాపై భారతావని యుద్ధం ప్రకటించింది. నేడు అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు…
వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కి…
కరోన వైరస్ సంబంధించి కొంచం ముందుగానే అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడ్డాంవిదేశాల నుండి వచ్చే వారి నుండి ఈ వైరస్ వచ్చింది, దాదాపు 20 వేల వరకు…