రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండలోని తన నివాసంలో మొక్కలు నటిన సినీ గేయ రచయిత రామజోగయ్య…
కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్ సోకిన…
కంపార్ట్మెంట్లలో వేచి ఉండే పద్ధతికి స్వస్తికరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు 17వ తేదీ మంగళవారం నుంచి టైంస్లాట్ టోకెన్లు…
కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజల సహకారం అవసరమని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన సినిమా షూటింగ్లను…
కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక…
ప్రగతి భవన్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఈ రోజు జరిగిన మంత్రివర్గ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా SUNSHINE హాస్పిటల్ చైర్మన్ గురువారెడ్డి ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు సికింద్రాబాద్…
ఎంపీ రేవంత్రెడ్డి 111 జీవో పై మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ… గోపన్పల్లి భూముల వ్యవహారంలో తప్పు జరగకుంటే ఆధారాలు…
షెడ్యూల్ ప్రకారం టెన్త్ పరీక్షలుకరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు…
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం అనుహ్యంగా పెట్రోల్,…