పర్యావరణ హితం అందరి అభిమతం కావాలి – ఎస్పీ రంగనాథ్

స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు…

Continue Reading →

డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌ సాధికారత పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లా ఎస్టీల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. షెడ్యూల్డ్‌ తెగల డ్రైవర్‌…

Continue Reading →

నార్కట్‌పల్లిలో ట్రైనీ ఐఏఎస్‌ల బృందం పర్యటన

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేయడానికి ట్రైనీ ఐఏఎస్‌ల బృందం సోమవారం నార్కట్‌పల్లి మండలం మాధవఎడవల్లి గ్రామానికి చేరుకుంది. ఎంపీపీ…

Continue Reading →

ఓపెన్‌ యూనివర్సిటీ అడ్మిషన్లల్లో నల్లగొండకు ప్రథమ స్థానం

తెలంగాణలోనే డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏఓయూ)లో అత్యధిక అడ్మిషన్లు చేస్తూ రాష్ట్రంలో నల్లగొండ రీజినల్‌ కోఆర్డినేటషన్‌ సెంటర్‌ ప్రథమ స్థానంలో నిలిచిందని యూనివర్సిటీ ఉమ్మడిజిల్లా డీడీ…

Continue Reading →

రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్‌ (కోవిడ్-19} కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పురపాలక, పంచాయతీ రాజ్‌, విద్య,…

Continue Reading →

ప్రత్యేక మొక్కలతో నదుల శుద్ధి !

ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టిఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధంకాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్,…

Continue Reading →

8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌

కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా,…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ

రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది…

Continue Reading →

దళితులకు చదువే ఆయుధం – గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

దళితులకు చదువే ఆయుధమని, చదువుకు పోరాటం చేయాలని గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో 2020 బాబు…

Continue Reading →