కేంద్రమంత్రి జవదేకర్ తో సీఎం కేసీఆర్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వెల్స్ ఫర్గో కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండురి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రాయదుర్గం…

Continue Reading →

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్…

Continue Reading →

ప్రజల సహకారం లేనిదే ప్రగతి సాధించలేం – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది. మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత…

Continue Reading →

కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి – ఎమ్మెల్యే కేపి వివేకానంద్

శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాగిల్లాపూర్ లో శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ…

Continue Reading →

నల్లగొండ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

నల్గొండ మున్సిపాలిటీ చైర్మెన్ గా మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ గా అబ్బగోని రమేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ తన తొలి సంతకాన్ని మేరకు…

Continue Reading →

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్‌సోట్‌ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…

Continue Reading →

బీజేడీ చీఫ్‌గా ఎనిమిదోసారి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి బీజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.…

Continue Reading →

ఢిల్లీ సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల అల్లర్లు.. 20కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ…

Continue Reading →

పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం అవసరం – అటవీ శాఖ కమిషనర్‌ సునీతా భగవత్‌ మహేష్‌

పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అటవీశాఖ రంగారెడ్డి జిల్లా కమిషనర్‌ సునీతా భగవత్‌ మహేష్‌ కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా…

Continue Reading →