తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ) కేంద్రాలు

రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను…

Continue Reading →

ట్రంప్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ కానుకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్‌ కానుకలు అందించనున్నారు. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.…

Continue Reading →

తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించిన ట్రంప్‌ దంపతులు

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా…

Continue Reading →

మొక్కలు నాటాలి.. పచ్చదనం పెంచాలి – సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సీ సెక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ విజయలక్ష్మీ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన వైసీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా లోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వెస్తుంది: మంత్రి సబితా రెడ్డి

సీఎం కేసీఆర్‌ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీటవేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చందానగర్‌ డివిజన్‌లోని బీకే రాఘవరెడ్డి గార్డెన్‌లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు…

Continue Reading →

గోదావరి నదిలోకి ఇండస్ట్రియల్ కెమికల్స్, డ్రైనేజీ వాటర్

తీరంలోని పట్టణాలకు డంపు యార్డు గా మారిన నదిఎల్లంపల్లి, ఇతర బ్యారేజీల నిర్మాణంతో నిలిచిపోతున్న మురుగుపుణ్యక్షేత్రాల్లో స్నానాలకు భక్తు ల వెనుకడుగుబాసర నుంచి భద్రాద్రి దాకా నదిలోకి…

Continue Reading →

నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో పట్టణ ప్రగతి కార్యక్రమ అవగాహన సదస్సు

ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న మ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్య, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్,,మున్సిపల్…

Continue Reading →

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెట్టిన గొప్ప కార్యక్రమం పట్టణ ప్రగతి – మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు

పట్టణ ప్రగతితో ప్రతి డివిజన్ ని అద్దంలా తయారు చేయొచ్చు..ప్రతి కార్పొరేటర్ కి పట్టణ ప్రగతి అగ్ని పరిక్ష..ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే..గడినాచిన నాలుగేళ్ళ పని…

Continue Reading →