తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యుల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌…

Continue Reading →

ఏపీ పీసీబీలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఇద్దరు జనగామ అధికారులు

జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5 వేలు…

Continue Reading →

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…

Continue Reading →

జంతు సంరక్షణకు చర్యలేవీ..?

అప్పుడే మండుతున్న ఎండలుతాగునీటికి ఇబ్బందులు పడనున్న మూగజీవాలుఅటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న జంతుప్రేమికులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌లో భాగమైన నాగార్జునసాగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ కోర్‌…

Continue Reading →

కంపా నిధుల వినియోగంలో తెలంగాణ అగ్రస్థానం

కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కంపా) నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2014-19 మధ్య రాష్ర్టానికి అందిన రూ.645 కోట్లలో…

Continue Reading →

హైదరాబాద్ నగరంలో పుణె తరహా ‘ఇంటరాక్షన్‌’ పార్కులు

హైదరాబాద్ నగరంలో పుణె తరహా ఇంటరాక్షన్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. ఇందుకు పార్కులకు నెలవైన విజయనగర్‌ కాలనీ డివిజన్‌లో పైలెట్‌…

Continue Reading →

తెలంగాణలో డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలనేడు ఎన్నికల నోటిఫికేషన్‌25న డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు.. 29 న చైర్మన్‌, ఉపాధ్యక్ష ఎన్నిక

Continue Reading →

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు గురువారంతో ముగియగా.. మార్చి 4 నుంచి 20 వరకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.…

Continue Reading →

కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో…

Continue Reading →