నల్గొండ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను జిల్లాలోని 7 మున్సిపాలిటీ కేంద్రాలలో శనివారం నిర్వహిస్తున్నట్లు, కౌంటింగ్ ను పారదర్శకంగా ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా…
తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చేందుకు భారీ సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ…
రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు…
అక్రమాస్తుల కేసులో బీజేడీ మాజీ ఎమ్మెల్యే అనమ్మాలిక్ను అవినీతినిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. 2014-19 మధ్య భవానీపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన అనమ్మాలిక్ కు…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మైనారిటీ కమిషన్ చైర్మన్గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మైనారిటీ కమిషన్ చైర్మన్ మహ్మద్ ఖమురుద్దీన్ ఖైరతాబాద్లోని తన ఆఫీస్ పరిసరాల్లో మూడు…
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడ్రోజుల ఉర్సులో భాగంగా తొలిరోజు దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీన్ షా సమాధులను పూలు,…
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది. ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ భేటీకి కేటీఆర్…
ఆడపిల్లని… పుట్టనిద్దాం బతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం జాతీయ బాలికల దినోత్సవం (జనవరి 24) – ఎడిటర్ నిఘానేత్రం వెబ్ సైట్
ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షల షడ్యూల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షల…
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట సర్వేయర్ మొబిన్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖకు చిక్కాడు. భూమిని కొలించేందుకు తహసీల్దార్ ఆఫీస్లో బాధితుడు దరఖాస్తు చేసుకున్నాడు. తాను భూమి…