సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు…
నల్లగొండ తాసిల్దార్గా కొత్తపల్లి పరుశురాం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు నల్లగొండ తాసీల్దార్గా పని చేసిన హరిబాబు…
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్తో పాటు కార్యాలయంలో తండ్రి స్థానంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న అంజి అనే యువకుడు లంచం…
సిగాచి కంపెనీలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనకు దారితీసిన పరిస్థితులు, కారణాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన ఫోర్ మెన్ కమిటీ గురువారంనాడు సంఘటన స్థలాన్ని…
భద్రతా ప్రమాణాలను గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైన విధానం కాదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం…
కంపెనీ సైరన్ మోగే సమయానికి అంతా ఉత్సాహంగా తాము రోజూ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో చేరారు. పొద్దున్నే సద్ధికట్టుకుని వచ్చిన వారు కొందరు… ఇక్కడే టిఫిన్ చేద్దామనుకున్న వారు…
ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్ధి నష్టం జరగకుండా ఉండేలా తెలంగాణ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు, పేదల కలలను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల పధకాన్ని సమర్ధవంతంగా అమలు…
పదో తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో…









