కాటేదాన్‌లోని రబ్బర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్‌లో ఉన్న శివం రబ్బర్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

Continue Reading →

జలమండలిలో 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. బోర్డు పరిధిలోని పలు డివిజన్లలో పనిచేసిన వీరంతా.. గత నెల 30న పదవీ…

Continue Reading →

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తుకు నిపుణులతో కమిటీ

పటాన్ చెరులోని పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బి.వెంకటేశ్వర్,(ఏమిరేట్ సైంటిస్ట్) చైర్మన్‌గా, ప్రతాప్ కుమార్…

Continue Reading →

వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువ : మంత్రి దామోదర రాజనర్సింహ

పాశమైలారం పేలుడు (Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన…

Continue Reading →

యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి : అసదుద్దీన్‌ ఒవైసీ

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన…

Continue Reading →

మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్పున ప‌రిహారం.. సిగాచీ ప‌రిశ్ర‌మ ప్ర‌క‌ట‌న‌

పాశ‌మైలారం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిగాచీ ప‌రిశ్ర‌మ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్ర‌మాదంపై స్టాక్ మార్కెట్ల‌కు కంపెనీ సెక్ర‌ట‌రీ వివేక్ కుమార్ లేఖ రాశారు.…

Continue Reading →

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు

మేడారంలో 2026లో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. జాతర తేదీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. బుధవారం…

Continue Reading →

ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌

రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. మూసాపేట్‌ సర్కిల్‌ పరిధిలోని బాలానగర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి…

Continue Reading →

ఏసీబీ వలలో తలకొండపల్లి తహసీల్దార్, అటెండర్

ఏసీబీ వలలో తలకొండపల్లి తహశీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు…

Continue Reading →

భద్రతా ప్రమాణాలు శూన్యం!.. గాలిలో కలుస్తున్న అమాయక కార్మికుల నిండుప్రాణాలు

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం.. అధికారుల మామూళ్ల మత్తు.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకపోవడం, ఈ అంశాన్ని ప్రశ్నించేనాథుడే…

Continue Reading →