తెలంగాణను మేటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక,…

Continue Reading →

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా టీజీజెన్కోకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ అందజేత

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TGGENCO) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సంస్థ ప్రతిష్టాత్మకమైన ISO…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి కోర్టులో కేసు లేదు.. తక్షణ చర్యలపై న్యాయ నిపుణుల సూచనలు ళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి…

Continue Reading →

భారత్ ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : హై స్పీడ్ రైల్వే కారిడార్లపై సోమవారం డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

సచివాలయంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమంలో బ్బాగంగా నెదుట రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక శాఖ, ఎస్.ఫై.ఎఫ్ లు సంయుక్తంగా అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనా…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్లు మరింత వేగవంతం చేసే దిశగా: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత వేగవంతంగా , పారదర్శకంగా అమలు చేయడానికి అధికార వికేంద్రీకరణ చేసి జిల్లా…

Continue Reading →

ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జనగణన (Census 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ (Self-Enumeration) కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో…

Continue Reading →

టికెట్ ఏదైనా – యాప్ ఒక్కటే:

ఈ వీకెండ్ సరదాగా.. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రో లో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్..?? లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శన చేయాలనుకుంటున్నారా.. పిల్లలకు…

Continue Reading →

వచ్చే వానాకాలంలో సాగు చేసే సన్న వరి రకాలపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష

కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతుందని తెలిపారు. MSP…

Continue Reading →

ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

“ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో…

Continue Reading →